- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అవార్డు స్వీకరిస్తాం.. డబ్బు మాత్రం వద్దు: గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్మణి తివారీ
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: యూపీ గోరఖ్ పూర్ లోని గీత ప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం చెలరేగింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ అవార్డు నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ హిందూ భావాజాలానికి ముడిపెట్టారు. ఈ నేపథ్యంలోనే గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్మణి తివారీ స్పందించారు.
తాము అవార్డును స్వీకరిస్తామని, కానీ అవార్డు కింద ఇచ్చే రూ.కోటి మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇది తమ సంస్థ నిబంధనలకు విరుద్ధం అని ఆయన అన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన అసోం సీఎం హిమంత బిశ్వా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భారత వారసత్వంపై దాడులు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story