- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయడం ఏంటని నారా లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే వ్యవహారంపై బాధితుడు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తే.. సాటి దళితుడికి న్యాయం చేయాల్సిన మంత్రి.. పోయి నక్సలైట్లలో చేరమనడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శనం అంటూ నారా లోకేశ్ ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
Next Story