- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏకంగా కొండనే రాసిచ్చిన మాజీ తహశీల్దార్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ప్యాపిలి మాజీ తహశీల్దార్ భూమాయజాలం చేశాడు. ఒక్కొక్కరికి 3 ఎకరాలు చొప్పున 86 మందికి 258 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించాడు. ప్రస్తుత తహశీల్దార్ శివరాముడు ఈ భుమాయాజాలంపై విచారణ చేపట్టగా నిజాలు బయటపడ్డాయి.
బూరుగుల కొండపై సోలార్ ప్రాజెక్టు వస్తుందనే ప్రచారంతో డబ్బులు సుకుని ఏకంగా కొండనే రాసిచ్చాడు మాజీ తహశీల్దార్. కాగా, తహశీల్దార్ ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
Next Story