- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ నేతలు, కరోనా వారియర్లు సైతం కొవిడ్-19 బారిన పడ్డారు.
తాజాగా మరో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు గురువారం కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి సరోజిని దేవికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story