- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాలా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని నాల పరివాహక ప్రాంతాలైన అడిక్మెట్ డివిజన్ నాగమయ్య కుంట, గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్, సబర్మతి నగర్లలో శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ పర్యటనలో టీఆర్ఎస్ నాయకులు ముఠా నరేష్, ప్రభాకర్, జై సింహ, ముకుంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story