- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నిరాడంబరంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు బోనాల జాతర జరగనున్నది. ఈ క్రమంలో మంత్రి తలసాని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, అర్చకుల సమక్షంలో మహంకాళి ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని, ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు తమ తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని సూచించారు.
Next Story