- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు.. వ్యవసాయ పొలం వద్ద స్టార్టర్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతిపై ఆయన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story