- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
మహరాష్ట్రలో కరోనా కేసులు విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 9,566కు చేరిగా ..103 మంది చనిపోయారు.
7,534 మంది పోలీసులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉండగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 31వేలు దాటింది.
Next Story