- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డులో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ మహిళపై మంగళవారం చిరుతపులి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.
కాగా, కేవలం ఇవాళ ఒక్కరోజే ఆ చిరుత ముగ్గురిపై దాడి చేసిందని స్థానికుల సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుతను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆహారం కోసమే చిరుత అటవీలో నుంచి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని అటవీ శాఖ భావిస్తోంది.
Next Story