- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాను జయించిన కృనాల్ పాండ్యా..
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: శ్రీలంకతో టీ-20 సిరీస్ జరుగుతుండగా తొలి మ్యాచ్ తరువాత కృనాల్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా జయించిన కృనాల్ తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 8 మంది ఆటగాళ్లు కూడా ఐసోలేషన్కు వెళ్లారు. శ్రీలంకంతో జరిగిన టీ-20లో భారత్ పరాజయం పొందిన విషయం విధితమే.
Next Story