- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,57,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక.. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630 మంది తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,62,89,290 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 2,95,525 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఇక.. 2,30,70,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Next Story