ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ అలర్ట్

by  |
ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే తూర్పు, మధ్య ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్ట్ 26న ఒడిషా, ఆగస్ట్ 27న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి.


Next Story

Most Viewed