హుజురాబాద్ నుంచి 16 బస్సుల్లో ప్రగతి భవన్‌కు.. ఎవరొచ్చారంటే?

by Shyam |
Dalit-leaders
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన దళిత మీటింగ్‌కు హుజురాబాద్ నుంచి 16 రాజధాని బస్సుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. నగరంలో సైరన్ మోత మోగిస్తూ.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను తలపించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో విజువల్స్ కోసం కింద ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేయండి.

Advertisement

Next Story