- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ నుంచి 16 బస్సుల్లో ప్రగతి భవన్కు.. ఎవరొచ్చారంటే?
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించిన దళిత మీటింగ్కు హుజురాబాద్ నుంచి 16 రాజధాని బస్సుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. నగరంలో సైరన్ మోత మోగిస్తూ.. ముఖ్యమంత్రి కాన్వాయ్ను తలపించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో విజువల్స్ కోసం కింద ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయండి.
Advertisement
Next Story