- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఆవ భూములు కొనుగోలు చేసింది. అయితే వరదల వచ్చినప్పుడు ఈ ఆవ భూములు ముంపునకు గురవుతాయని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ భూములపై విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Next Story