- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: జిల్లా ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలకు వరద పోటెత్తింది. దీంతో ఆళ్లపల్లి మండలంలోని మైలారం- రాయిగూడెనికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆదివాసులు వరద ఉద్ధృతిలోనే వాగులు దాటుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే భయం గుప్పెట్లో బతుకుతున్నామని, వైద్య సేవలు కూడా అందడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.
Next Story