గ్రూప్-1 ప్రధాన పరీక్ష వాయిదా

by srinivas |
గ్రూప్-1 ప్రధాన పరీక్ష వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీలో గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన జరిగే మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్‎లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీని సవరించి తాజా జాబితా విడుదల చేయాలని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed