- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 ప్రధాన పరీక్ష వాయిదా
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన జరిగే మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీని సవరించి తాజా జాబితా విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Next Story