- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
జీహెచ్ఎంసీ మేయర్కు కరోనా నెగిటివ్
by vinod kumar |
X
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్-19 పరీక్షల్లో మేయర్కు నెగిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా మే ఒకటో తేదీన ఓ హోటల్లో టీ తాగారు. హోటల్లో పని చేస్తున్న వ్యక్తి, టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. అయినా మేయర్ ప్రతి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేయర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ ఈ నెల 5న ఉస్మానియా మెడికల్ కాలేజీలో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగిటివ్ వచ్చినట్ట జీహెచ్ఎంసీ ప్రకటించింది.
Advertisement
Next Story