- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
గాంధీ సూపరింటెండెంట్ పేషీలో కరోనా
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.
Advertisement
Next Story