మహబూబ్‌నగర్‌లో నాలుగు కరోనా కేసులు

by vinod kumar |
మహబూబ్‌నగర్‌లో నాలుగు కరోనా కేసులు
X

దిశ, మహబూబ్‎నగర్: మహబూబ్‎నగర్ జిల్లాలో శనివారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. క్రమంగా కేసులు పెరుగుతుండడంతో అధికారులు, ప్రజలు కలవర పడుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో3 కేసులు నమోదు కాగా.. జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలో మరో కేసు నమోదు అయిందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story