- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాల్కొండ: భీంగల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో మండల ప్రజా ప్రతినిధులు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేష్ లు మాట్లాడుతూ మంఖ్యమంత్రి రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 10 వేలు నేరుగా ఖాతాలోకి వేస్తున్నారు. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, నర్సయ్య, శర్మ నాయక్, కార్యకార్తలు పాల్గొన్నారు.
Next Story