సుదర్శన్ నగర్ తండాలో చెక్కులు

by  |
సుదర్శన్ నగర్ తండాలో చెక్కులు
X

దిశ, బాల్కొండ: భీంగల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో మండల ప్రజా ప్రతినిధులు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేష్ లు మాట్లాడుతూ మంఖ్యమంత్రి రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 10 వేలు నేరుగా ఖాతాలోకి వేస్తున్నారు. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, నర్సయ్య, శర్మ నాయక్, కార్యకార్తలు పాల్గొన్నారు.


Next Story