- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
by Mahesh |

X
దిశ, వెబ్డెస్క్: ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన పంజాబ్ లోని హోసైరీ ఫ్యాక్టరీలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 30 ఫైరింజన్లతో ఆరు గంటల పాటు శ్రమించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story