- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 10 మంది విద్యార్థులకు గాయాలు
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన మిర్యాలగూడెం (Miryalagudem) మండల పరిధిలోని అవంతిపురం (Avanthipuram)లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తుండగా బస్సు అతివేగంతో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రి (Miryalagudem Government Hospital)కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story