- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం.. డెంగీతో పదేళ్ల బాలిక మృతి
by Shiva |
X
దిశ, హుజురాబాద్ రూరల్: డెంగీ బారిన పడి పదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విద్యానగర్కు చెందిన రావుల వెంకటేశ్వర్లు కుమార్తె రిషిత (10) గత నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక వైద్యుడికి చూపించారు. అయినా జ్వరం ఏమాత్రం తగ్గకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ నిర్ధారణ అవ్వడంతో అప్పటికే రిషిత ఆరోగ్యం బాగా క్షిణించింది. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోవడంతో పాటు రిషితకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం మృతి చెందింది.
Advertisement
Next Story