- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సైతో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలో నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్సై తో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ఓ మహిళ ఎస్సై కూడా కరోనా బారిన పడింది . అయితే గతంలో కూడ ఇదే పోలీసు స్టేషన్ లో 50 మంది పోలీసులు, సిబ్బంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
Next Story