- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నెగెటివ్ వస్తేనే ప్రవేశం : వెంకయ్యనాయుడు

X
దిశ, వెబ్డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయసభలకు హాజరయ్యే సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని.. నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు.
కరోనా విజృంభణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో పార్లమెంటు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే రోజుల్లో సందర్శకులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.
Read Also…
Next Story