- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు.
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. దాదాపు 32 సంవత్సరాల పాటు ఆర్జేడీలో కొనసాగిన రఘువంశ్ ప్రసాద్.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2004-09 మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపశిల్పిగా కూడా పేరొందారు.
Read Also…
Next Story