- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాయపూర్ మృతులకు రూ.2 లక్షల పరిహారం

X
దిశ, వెబ్డెస్క్: ఒడిశా రాష్ట్రం రాయపూర్లోని చెరిఖేడి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్టు తెలిపారు.
Next Story