మరో మృతదేహం లభ్యం

by  |
మరో మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో చోటు చేసుకున్న హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి కార్మికుడు జగన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఆ మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కాగా, క్రేన్ కూలి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed