- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో చోటు చేసుకున్న హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి కార్మికుడు జగన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఆ మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కాగా, క్రేన్ కూలి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story