- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. నాలుగే అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినేట్ భేటీ
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నాలుగు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటి. ఇసుక పాలసీ జీవోకి ఆమోదం.. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదంపై చర్చించనున్నారు. అలాగే తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ పైన మాట్లాడనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే యోచన చేస్తున్నారు. ఇప్పటికే బాబు పాలనలో ప్రజలకు మంచి చేయడంతో సీఎంపై ఏపీ ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు.
Advertisement
Next Story