ఆ కేసు చెల్లదు.. క్యాష్ చేయండి: హైకోర్టులో జగన్ పిటిషన్

by srinivas |
ఆ కేసు చెల్లదు.. క్యాష్ చేయండి: హైకోర్టులో జగన్ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టును మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Former Chief Minister Jagan Mohan Reddy) ఆశ్రయించారు. తనపై మంత్రి నారాయణ (Minister Narayana) వేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని కోరారు. చట్ట ప్రకారం ప్రైవేటు కేసు చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌పై ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌కు సంబంధించి జగన్ హైకోర్టు (High Court)లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed