- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Earthquake: శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X
దిశ, వెబ్డెస్క్: స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3.45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ గురయ్యారు. ఒక్క సారిగా నిద్రలో నుంచి లేచి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అసలు ఏం జరగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఏంటని ఒకరికొకరు చర్చించుకున్నారు. అయితే, ఇచ్చాపురం పరిసర ప్రాంతంలో భూ కంపించడం పట్ల అధికారులు ఆరా తీస్తున్నారు.
Advertisement
Next Story