Kandukur stampede :కందుకూరు ఘటన: రోజా సంచలన డిమాండ్!

by Rajesh |   ( Updated:2022-12-29 07:14:24.0  )
Kandukur stampede :కందుకూరు ఘటన: రోజా సంచలన డిమాండ్!
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు సభలో తొక్కిసలాట సందర్భంగా 8 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.2కోట్లు ఇవ్వాలని ఏపీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి 8 మంది మృతికి కారణమైందన్నారు. కాగా పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో నిన్న తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ తరపున రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.23లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

Also Read...

Kandukur stampede: కందుకూరు ప్రమాదంపై స్పందించిన Pawan Kalyan

Advertisement

Next Story

Most Viewed