- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వేసవి సెలవుల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. కాగా వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు పూర్తిగా వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. “సెలవుల్లో సరదాగా 2024” అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను, అలాగే విద్యార్థుల్లో పఠనాశక్తిని సెంపెందించడాని టీచర్లు, హెచ్ఎమ్లు.. WE love Reading పోటీలు నిర్వహించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు స్థానిక కమ్మునిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావాలని ఆదేశించింది. వేసవి సెలవుల అనంతరం 2024 జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.