కాంగ్రెస్, బీజేపీలకు తలసాని సంచలన సవాల్

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.

Update: 2023-08-23 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలన్నారు. బీజేపీకి అభ్యర్థులే లేరని, కాంగ్రెస్ కుమ్ములాటలకే పరిమితం అని సెటైర్లు వేశారు. కాగా ఇటీవల 115 మందితో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News