రూ.2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొంగులేటి

రుణమాఫీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయని అన్నారు.

Update: 2024-07-17 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయని అన్నారు. మాది రైతు రాజ్యం.. ప్రజా పాలన అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల ఆర్థిక వ్యవస్థ ఆగమైందని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి సహకరించపోయినా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. గురువారం నుండి రుణమాఫీ అమలు ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.


Similar News