ఆర్మూర్ లోని దేగాంలో ఇంకా బార్లు తీరిన ఓటర్లు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగం గ్రామంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సాయంత్రం 5 గంటలు కావస్తున్నా బారులు తీరారు.

Update: 2023-11-30 11:41 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగం గ్రామంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సాయంత్రం 5 గంటలు కావస్తున్నా బారులు తీరారు. దేగాం గ్రామంలో 2500 ఓట్లు ఉన్నప్పటికీ రెండు పోలింగ్ బూత్ లే ఉండటం వలన సాయంత్రం 4 గంటల 41 నిమిషాల సమయం అవుతున్న కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి కనిపించారు. 


Similar News