ముగ్గురు మట్కా రాయుళ్ల అరెస్ట్

నిజామాబాద్ నగరంలో ముగ్గురు మట్కా ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-02-02 08:35 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ముగ్గురు మట్కా ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని నాగారం గోశాల రోడ్లో మట్కా ఆడుతున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు , రూ.3440 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని ఐదవ టౌన్ పోలీసులకు అప్పగించారు. 


Similar News