పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నిజామాబాద్ రూరల్ మండలంలోని నీలకంఠనగర్ లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా నిజామాబాద్ రూరల్ ఎస్సై జి.మహేష్ సిబ్బందితో కలిసి రైడ్ చేశారు.

Update: 2024-01-07 15:51 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ రూరల్ మండలంలోని నీలకంఠనగర్ లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా నిజామాబాద్ రూరల్ ఎస్సై జి.మహేష్ సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుండి రూ .7520 నగదు, సెల్ ఫోన్ లు 6 స్వాధీన పరుచుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా పేకాట ఆడితే రూరల్ ఎస్సై 8712659849 సెల్​ నంబర్​కు తెలపాలని కోరారు.   


Similar News