ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటును వినియోగించుకున్నారు.

Update: 2023-11-30 11:04 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటును వినియోగిం చుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేల్పూర్ లో, ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మామిడిపల్లిలో, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి సావెల్ లో, ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి అనన్య రెడ్డితో కలిసి మామిడిపల్లిలో, పైడి రాకేష్ రెడ్డి ఆయన సతీమణి రేవతి రెడ్డి, కూతురు సుచరిత రెడ్డిలతో కలిసి అంకాపూర్లో, ఏలేటి అన్నపూర్ణమ్మ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి చౌటుపల్లి లో గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కులను తప్పకుండా వినియోగించుకోవాలని వారు కోరారు. 


Similar News