కేంద్ర హోం మంత్రిని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను గురువారం ఢిల్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-02-15 15:40 GMT

దిశ, కామారెడ్డి : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను గురువారం ఢిల్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో జరగాల్సిన అభివృద్ధి పనులు, పార్టీ స్థితిగతులపై ఆయనతో కాసేపు చర్చించారు. కామారెడ్డి అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.


Similar News