దిశ ఎఫెక్ట్.. హెచ్ఎం కు మెమో జారీ

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దిశ డైనమిక్ లో వచ్చిన విద్యార్థులు చాయ్ వాలాలు అనే కథనానికి స్పందన లభించింది.

Update: 2024-01-27 12:07 GMT

దిశ, కోటగిరి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దిశ డైనమిక్ లో వచ్చిన విద్యార్థులు చాయ్ వాలాలు అనే కథనానికి స్పందన లభించింది. శనివారం ఉదయం కోటగిరి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి రుణాలపై అవగాహన సదస్సులో విద్యార్థులతో చాయి బిస్కెట్లతో పాటు కుర్చీలు మోయించడంపై దిశ డైనమిక్ లో వార్త ప్రచురితం కావడంతో జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ కు మెమో జారీ చేశారు.


Similar News