అక్రమాలను వెలికితీయడంలో దిశపత్రిక ముందు

అక్రమాలను వెలికితీయడంలో దిశపత్రిక ముందు ఉందని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు.

Update: 2024-01-17 09:50 GMT

దిశ, పిట్లం : అక్రమాలను వెలికితీయడంలో దిశపత్రిక ముందు ఉందని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన బుధవారం పిట్లం క్యాంప్ కార్యాలయంలో దిశ వార్షికోత్సవ క్యాలెండర్​ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ఆవిష్కరించారు.

    కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వెలికితీయడంలో దిశపత్రిక ముందు వరుసలో నిలుస్తుందని కొనియాడారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నిజాలను ధైర్యంగా బయట పెట్టిందన్నారు. కార్యక్రమంలో కంబాపూర్ గ్రామ సర్పంచ్ కవితా ప్రమోద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. 


Similar News