electric shock : విద్యుత్ షాక్ తో బర్రె మృతి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్ తండాలో సోమవారం ఉదయం సమయంలో బర్రె విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు యజమాని తెలిపారు.

Update: 2024-10-28 11:25 GMT

దిశ,గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్ తండాలో సోమవారం ఉదయం సమయంలో బర్రె విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు యజమాని తెలిపారు. ఈ సందర్భంగా యజమాని కాశీరాం మాట్లాడుతూ..సుమారు 50 వేల రూపాయల విలువగల బర్రె మరణించడంతో.. తనకు నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ తనకు న్యాయం చేయాలని తెలిపారు. అలాగే నష్టపరాన్ని ఇచ్చి.. ఆదుకోవాలని రైతు తన గోడ వ్యక్తం చేశారు. 


Similar News