కడుపుల నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన నాటకారి భద్రయ్య (37) కడుపు నొప్పి బాధ భరించలేక తన ఇంట్లో దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Update: 2023-11-26 15:11 GMT

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన నాటకారి భద్రయ్య (37) కడుపు నొప్పి బాధ భరించలేక తన ఇంట్లో దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. 


Similar News