దిశ, వేములపల్లి: మండలంలోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు వేడిని తట్టుకోలేక తలపై బకెట్ను బోర్లించుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. భారీగా ఉన్న వేడిని తట్టుకోలేక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి బకెట్ను తలపై తగిలించుకుని ఉపశమనం పొందాడు.