మాజీ సీఎం కేసీఆర్​ను కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-10-21 13:34 GMT

దిశ, కూకట్​పల్లి : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్​పల్లి నియోజకవర్గం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పై చర్చించినట్టు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, ప్రజల సమస్యలపై సుధీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు.


Similar News