యాదాద్రి భువనగిరి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రోజున అధికారులు ఉత్తర్వులు‌ జారీ చేశారు.

Update: 2024-10-05 14:55 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రోజున అధికారులు ఉత్తర్వులు‌ జారీ చేశారు. భువనగిరిలో ఎమ్మార్వో విధులు నిర్వహిస్తున్న..అంజిరెడ్డి ఆలేరు ఎమ్మార్వోగా బదిలీ అయ్యారు. పోచంపల్లిలో తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి భువనిగిరి ఎమ్మార్వోగా విధులు చేపట్టారు. అలాగే ఆలేరు ఎమ్మార్వో కలెక్టరేట్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి పోచంపల్లి ఎమ్మార్వోగా బదిలీ అయ్యారు.


Similar News