శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారిని గుర్తిస్తూ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు బుధవారం బులెటన్ విడుదల చేశారు.

Update: 2024-09-11 15:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారిని గుర్తిస్తూ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు బుధవారం బులెటన్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ఎల్ఓపీ లీడర్ గా గుర్తించాలని సెక్రటరీకి లెటర్ ఇచ్చారు.


Similar News