బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి

బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.

Update: 2024-10-12 09:32 GMT

దిశ,భద్రాచలం : బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. తాలిపేరులో బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్లిన ఇరువురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పాయం మహేందర్, గట్టుపల్లి జంపన్న అనే యువకులు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి మహిళలతో పాటు వెళ్లి తాలిపేరు కాల్వలో లోతు తెలియక నీటిలో మునిగి మృతి చెందారు. నాటు పడవలతో గాలించగా..ఇద్దరి మృతదేహాలు లభ్యమైంది. దీంతో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది


Similar News