నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కుటుంబాన్ని పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులు..

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.

Update: 2024-10-05 06:02 GMT

దిశ, కూకట్ పల్లి: సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఈ రోజు తెల్లవారుజామున రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండె పోటుతో మృతి చెందిన సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సినీ నటులు శివాజీ రాజా, సాయి కుమార్, ఏడిద రాజాలు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి గాయత్రి భౌతిక కాయానికి నివాళులర్పించారు.


Similar News